ETV Bharat / state

రైతులకు మద్దతుగా ఐక్య ఉపాధ్యాయ సంఘం కొవ్వొత్తుల ర్యాలీ

author img

By

Published : Dec 8, 2020, 8:34 PM IST

దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా చిత్తూరు జిల్లా పుత్తూరులో ఐక్య ఉపాధ్యాయ బృందం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉపాధ్యాయులు కోరారు.

teachers rally
ఉపాధ్యాయుల ర్యాలీ

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఐక్య ఉపాధ్యాయ బృందం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఉపాధ్యాయులందరూ రైతులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న 3 చట్టాలను రద్దు చేయాలని కోరారు.

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఐక్య ఉపాధ్యాయ బృందం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఉపాధ్యాయులందరూ రైతులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న 3 చట్టాలను రద్దు చేయాలని కోరారు.

ఇవీ చదవండి..

సీఎం జగన్ రైతు ద్రోహిగా మిగిలిపోతారు: అనగాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.