ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కరోనా కలకలం.. మూడు రోజుల్లో 18 కేసులు నమోదు!

author img

By

Published : Jul 14, 2021, 12:23 PM IST

చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల్లో 18 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు.

srikalahastilo  karona  perugudhala
శ్రీకాళహస్తిలో కరోనా కలకలం..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీ కాళహస్తిలోని పలు వీధులను రెడ్​జోన్లుగా ప్రకటించారు.

ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బహదూర్ పేట,కంట వీధి పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల్లో 18 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీ కాళహస్తిలోని పలు వీధులను రెడ్​జోన్లుగా ప్రకటించారు.

ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బహదూర్ పేట,కంట వీధి పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల్లో 18 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

godavari flood: పాపం నిర్వాసితులు... కొండమీదే తలదాచుకున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.