ETV Bharat / state

శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపు..రూ. 51 లక్షల ఆదాయం

author img

By

Published : May 22, 2020, 5:18 PM IST

శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. లాక్​డౌన్​ ప్రభావంతో భక్తులు దర్శనం తగ్గి ఆలయానికి రూ. 51 లక్షల 88 వేల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు.

srikalahasti temple hundi counting got profit only in lakhs due to corona effect
ఆలయంలో ఆదాయ లెక్కిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపుతో రూ. 51 లక్షల 88 వేల ఆదాయం వచ్చింది. మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు భక్తుల నుంచి వచ్చిన కానుకలు, ఆన్​లైన్​లో ఆర్జిత సేవలతో ఈ ఆదాయం సమకురినట్లు ఈవో చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. సాధారణంగా ప్రతినెల రూ. కోట్లలో ఆదాయం సమకూరే ఈ ఆలయానికి... లాక్​డౌన్​ ప్రభావంతో భక్తులకు ఆలయ దర్శనం లేకపోవడం వల్ల భారీగా తగ్గిందని ఈవో తెలియజేశారు.

ఇదీ చదవండి :

చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపుతో రూ. 51 లక్షల 88 వేల ఆదాయం వచ్చింది. మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు భక్తుల నుంచి వచ్చిన కానుకలు, ఆన్​లైన్​లో ఆర్జిత సేవలతో ఈ ఆదాయం సమకురినట్లు ఈవో చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. సాధారణంగా ప్రతినెల రూ. కోట్లలో ఆదాయం సమకూరే ఈ ఆలయానికి... లాక్​డౌన్​ ప్రభావంతో భక్తులకు ఆలయ దర్శనం లేకపోవడం వల్ల భారీగా తగ్గిందని ఈవో తెలియజేశారు.

ఇదీ చదవండి :

లాక్​డౌన్​లో శ్రీకాళహస్తి... వీడియో విడుదల చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.