ETV Bharat / state

కాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణ చర్యలకు ఆమోదం

author img

By

Published : Nov 22, 2020, 12:16 PM IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీల నియంత్రణకు ఆలయ అధికారులు ఆమోదం తెలిపారు. గుడికి విద్యుద్దీపాలు అమర్చడం, చినుకులు పడడాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణకు ఆలయ అధికారుల ఆమోదం

పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణకు ఆలయ అధికారులు ఆమోదం తెలిపారు. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లీకేజీ నియంత్రణకు అయ్యే ఖర్చును తమిళనాడులోని కోయంబత్తూర్ లక్ష్మీ మిల్స్ నిర్వాహకులు భరించేందుకు ముందుకు వచ్చారు.

ఈ చర్యలకు రూ. 1.5 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ విషయమై సంస్థ ప్రతినిథులతో ఆలయ ఈవో పెద్దిరాజు, ఈఈ వెంకటనారాయణ సమావేశమమయ్యారు. రాతిస్తంభాలు, శిల్పాలు స్పష్టంగా కనిపించేలా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణకు ఆలయ అధికారులు ఆమోదం తెలిపారు. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లీకేజీ నియంత్రణకు అయ్యే ఖర్చును తమిళనాడులోని కోయంబత్తూర్ లక్ష్మీ మిల్స్ నిర్వాహకులు భరించేందుకు ముందుకు వచ్చారు.

ఈ చర్యలకు రూ. 1.5 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ విషయమై సంస్థ ప్రతినిథులతో ఆలయ ఈవో పెద్దిరాజు, ఈఈ వెంకటనారాయణ సమావేశమమయ్యారు. రాతిస్తంభాలు, శిల్పాలు స్పష్టంగా కనిపించేలా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చదవండి:

అరకు లోయలో పోడు భూములకు పట్టాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.