ETV Bharat / state

''ఈనాడు-సీఎంఆర్'' ఆధ్వర్యంలో శ్రావణ మహోత్సవం - ఈనాడు-సీఎంఆర్

తిరుపతి నగరంలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణ, బ్యూటిఫుల్ స్మైల్, ఫోటో జెనిక్ ఫేస్, ర్యాంప్ వాక్ తదితర విభాగాల్లో మహిళలకు పోటీలు నిర్వహించారు.

తిరుపతిలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్సవం
author img

By

Published : Aug 4, 2019, 7:43 PM IST

తిరుపతిలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్స

ఈనాడు-సీఎంఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన శ్రావణ మహోత్సవ వేడుక తిరుపతిలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్​లో మహిళలకు సంప్రదాయ వస్త్రధారణ, బ్యూటిఫుల్ స్మైల్, ఫోటో జెనిక్ ఫేస్, ర్యాంప్ వాక్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు బహుమతులు అందచేశారు. సంస్కృతీ, సంప్రదాయాల విశిష్ఠత తెలియచేసేలా... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆకెళ్ల విభీషణ శర్మ శ్రావణ మాస వైశిష్ట్యాన్ని మహిళలకు వివరించారు.

ఇవీ చదవండి...వైరల్​: పోలీసునే పరుగులు పెట్టించిన మహిళ

తిరుపతిలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్స

ఈనాడు-సీఎంఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన శ్రావణ మహోత్సవ వేడుక తిరుపతిలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్​లో మహిళలకు సంప్రదాయ వస్త్రధారణ, బ్యూటిఫుల్ స్మైల్, ఫోటో జెనిక్ ఫేస్, ర్యాంప్ వాక్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు బహుమతులు అందచేశారు. సంస్కృతీ, సంప్రదాయాల విశిష్ఠత తెలియచేసేలా... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆకెళ్ల విభీషణ శర్మ శ్రావణ మాస వైశిష్ట్యాన్ని మహిళలకు వివరించారు.

ఇవీ చదవండి...వైరల్​: పోలీసునే పరుగులు పెట్టించిన మహిళ

Intro:AP_RJY_97_04_SANDARSHAKULATHO_KITAKITALADUTHUNNA_DOWLESWARAM_AANAKATTA_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు....AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆదివారం సాయంత్రం సందర్శకులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి స్వీయ చిత్రాలు తీసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు .ఆనకట్ట వద్ద సాయంత్రం 6.30 గంటల సమయంలో 14.20 అడుగులకు నీటి మట్టం చేరగా 13.54 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు . అలాగే ఆనకట్ట పై ఎక్కువమంది సందర్శకులు రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.