ETV Bharat / state

'పసుపు' నీళ్లతో నారావారిపల్లి శుద్ధి

author img

By

Published : Feb 2, 2020, 11:59 PM IST

శాప్​ ఛైర్మన్​ పిఆర్​. మోహన్​ రాజధాని అమరావతికి మద్దతుగా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా ప్రజా సదస్సును నిర్వహించిన నారావారిపల్లిలో పసుపు నీళ్లు చల్లి... తన నిరసన తెలిపాడు.

saap ex chairman protest in chittoor district
నారావారిపల్లిని 'పసుపు' నీళ్లతో శుద్ధి
నారావారిపల్లిని 'పసుపు' నీళ్లతో శుద్ధి

మూడు రాజధానులకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి... చంద్రగిరి మండలం నారావారిపల్లి సమీపంలో ప్రజా సదస్సు నిర్వహించారు. తెదేపా అధినేత చంద్రబాబు స్వగ్రామం మీదుగా వైకాపా కార్యకర్తలు ప్రజాసదస్సుకు వెళ్లడంతో శాప్​ ఛైర్మన్​ పి.ఆర్​.మోహన్​... నారావారిపల్లి గ్రామ వీధిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఎన్టీఆర్​ విగ్రహం పరిసర ప్రాంతాలు పాలతో శుద్ధి చేసి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించాడు. 'జై అమరావతి', 'ఒకే రాష్ట్రం ఒకే రాజధాని' అంటూ నినదించాడు.

నారావారిపల్లిని 'పసుపు' నీళ్లతో శుద్ధి

మూడు రాజధానులకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి... చంద్రగిరి మండలం నారావారిపల్లి సమీపంలో ప్రజా సదస్సు నిర్వహించారు. తెదేపా అధినేత చంద్రబాబు స్వగ్రామం మీదుగా వైకాపా కార్యకర్తలు ప్రజాసదస్సుకు వెళ్లడంతో శాప్​ ఛైర్మన్​ పి.ఆర్​.మోహన్​... నారావారిపల్లి గ్రామ వీధిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఎన్టీఆర్​ విగ్రహం పరిసర ప్రాంతాలు పాలతో శుద్ధి చేసి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించాడు. 'జై అమరావతి', 'ఒకే రాష్ట్రం ఒకే రాజధాని' అంటూ నినదించాడు.

ఇదీ చదవండి :

కాకుమానులో ప్రజా బ్యాలెట్.. తరలి వస్తున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.