ETV Bharat / state

ఏపీఐఐసీ ఛైర్​పర్సన్​గా ఆర్కే రోజా..?

వైకాపా ముఖ్య నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీఐఐసీ ఛైర్​పర్సన్​గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Jun 12, 2019, 5:44 PM IST

ఆర్కే రోజా

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) బాధ్యతలు ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ... ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కొలువుదీరిన మంత్రివర్గంలో రోజాకు స్థానం దక్కలేదు. రోజాకు మంత్రి పదవి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరిగింది. మంగళవారం సీఎం క్యాంప్​ ఆఫీసులో జగన్​ను రోజా కలిశారు. ఈ నేపథ్యంలో రోజాను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

తనకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినందుకు రోజా ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపింది.

ఆర్కే రోజా ట్వీట్
ఆర్కే రోజా ట్వీట్

ఇదీ చదవండీ...

ఒకసారి జగన్ సాక్షిగా.. మరోసారి దైవసాక్షిగా!

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) బాధ్యతలు ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ... ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కొలువుదీరిన మంత్రివర్గంలో రోజాకు స్థానం దక్కలేదు. రోజాకు మంత్రి పదవి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరిగింది. మంగళవారం సీఎం క్యాంప్​ ఆఫీసులో జగన్​ను రోజా కలిశారు. ఈ నేపథ్యంలో రోజాను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

తనకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించినందుకు రోజా ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపింది.

ఆర్కే రోజా ట్వీట్
ఆర్కే రోజా ట్వీట్

ఇదీ చదవండీ...

ఒకసారి జగన్ సాక్షిగా.. మరోసారి దైవసాక్షిగా!

Intro:Ap_gnt_61_12_No_tablets_in_104_vahanam_pkg_g4


Contributor : k. vara prasad (prathipadu), guntur

Anchor : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే దృక్పథంతో ప్రభుత్వం 104 వాహనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించి పరీక్షలు చేయించుకుని పరిస్థితి పేద రోగులకు అలాంటి వారు ఈ వాహనాలు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయించుకుంటున్నారు ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా 104 వాహనం లో రోగులకు వైద్య పరీక్షలు అందకపోవ డంతో పాటు కనీసం మాత్రలు కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.

ఈటీవీ భారత్ ప్రతినిధి....గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో 104 వాహనం వద్ద పరిస్థితిని పరిశీలించగా ముఖ్యంగా రోగులకు మాత్రలు లేకపోవడంతో ఇబ్బందులు పడటం కనిపించింది. గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన సామగ్రి లేదు. చక్కెర వ్యాధికి సంభందించిన మాత్రలు లేవు. కనీసం జ్వరం, గ్యాస్ మాత్రలు లేకపోవడం గమనార్హం. రాజధాని జిల్లాలు గుంటూరు, కృష్ణాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.


Body:Vo : రాష్ట్రంలో గత రెండు నెలల నుంచి 104 వాహనాల్లో వైద్య పరీక్షలు సామాగ్రితో పాటు మందులు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 289 సంచార 104 వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ద్వారా గ్రామాల్లోని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించి మాత్రలు పంపిణీ చేయాల్సి ఉంది ....దాదాపు అరవై ఒక్క రకాల మందులు ఈ వాహనంలో అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం 10 రకాల మాత్రలు కూడా లేవనే చెప్పాలి ఒక్కో వాహనానికి నిర్వహణ ఉద్యోగుల వేతనాలు కలిపి నెలకు 2.4 3 లక్షలు చొప్పున రాష్ట్రమంతా నెలకు 7.2 రెండు కోట్ల వరకు ప్రభుత్వం ఇస్తుంది 2016 లో ఈ వాహనాలను పిరామిల్ స్వాస్థ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ సంస్థకు ప్రభుత్వం అందించింది. ఇటీవల మూడు నెలల క్రితం తిరిగి ప్రభుత్వం ఈ వాహనాల నిర్వహణ తీసుకుంది. మార్చి నెలలో సంచార వాహనాలకు మాత్రలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో మందుల సరఫరా చేయలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినా... కూడా ఇంతవరకు వాహనాలకు మాత్రలు సరఫరా చేయకపోవడం వలన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బైట్ : ఫార్మసీస్ట్


Conclusion:Vo : 2 చక్కెర వ్యాధికి సంభందించి నాలుగు రకాల మాత్రలు ఉండాల్సి ఉండగా....కేవలం ఒక రకం మాత్రమే ఉన్నాయి. పరీక్షలు చేసే సామగ్రి లేవు. గర్భిణీలు ఇచ్చే ఐరన్, బలం మాత్రలు లేకపోవడంతో పేదలు వేల రూపాయలు వెచ్చించి వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాత్రలు సరఫరా చేయాలని రోగులు కోరుతున్నారు.

బైట్ : లాబ్ టెక్నీషియన్ .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.