ETV Bharat / state

చిపిలి జలాశయానికి నీటి విడుదల

author img

By

Published : Feb 28, 2020, 3:25 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్​రెడ్డి పర్యటించారు. మదనపల్లి సమీపంలోని చిపిలి వద్ద నిర్మించిన వేసవి జలాశయాని హంద్రీనీవా కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొనగా.. స్వయం సహాయక సంఘాల మహిళలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

released water to the reservoir by Deputy CM
వేసవి జలాశయానికి నీటిని విడుదల చేసిన నేతలు

వేసవి జలాశయానికి నీటిని విడుదల చేసిన నేతలు

వేసవి జలాశయానికి నీటిని విడుదల చేసిన నేతలు

ఇవీ చూడండి...

యాచకులకు అమ్మ ఒడి సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.