ETV Bharat / state

స్వామివారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Jul 9, 2019, 11:21 AM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హీరో అఖిల్​, ఎన్సీబీసీ అధ్యక్షుడు భగవాన్​లాల్​, ఉడిపి మఠం పీఠాధిపతి విడివిడిగా స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వామివారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటుడు అక్కినేని అఖిల్​, భాజపా నేత భగవాన్​లాల్​, ఉడిపి మఠం పీఠాధిపతి శ్రీ విద్యావల్లభతీర్థ సాహ్ని స్వామి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి..ప్రత్యేక పూజల ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు


బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆరెస్సెస్​ చీఫ్​
రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ ఆధ్వర్యంలో అమరావతిలో జరగనున్న అఖిల భారత్ ప్రచారక్​ల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన..మోహన్​ భగవత్​ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. పండితుల వేదాశీర్వవచనం అనంతరం..ఈవో కోటేశ్వరమ్మ కనకదుర్గ చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

ఇవీ చదవండి...ఈనెల 16 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటుడు అక్కినేని అఖిల్​, భాజపా నేత భగవాన్​లాల్​, ఉడిపి మఠం పీఠాధిపతి శ్రీ విద్యావల్లభతీర్థ సాహ్ని స్వామి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి..ప్రత్యేక పూజల ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు


బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆరెస్సెస్​ చీఫ్​
రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ ఆధ్వర్యంలో అమరావతిలో జరగనున్న అఖిల భారత్ ప్రచారక్​ల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన..మోహన్​ భగవత్​ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. పండితుల వేదాశీర్వవచనం అనంతరం..ఈవో కోటేశ్వరమ్మ కనకదుర్గ చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

ఇవీ చదవండి...ఈనెల 16 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Intro:కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ లేఖBody:తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి (మండలం ) లో మాజీమంత్రి ముద్రగడ సీఎం జగన్ కి వ్రాసిన లేఖ విలేకరుల సమావేశంలో విడుదల చేసారు...2014 ఎన్నికలలో అధికారంలోకి రావడానికి చంద్రబాబు బీసీ రిజర్వేషన్లు హామీ కాపులకు ఇచ్చారని అన్నారు..రిజర్వేషన్లు అమలు చెయమని అడిగిన కాపు జాతిపై టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసిందని లేఖలో పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వం10 శాతం రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు కల్పించింది.. అందులో సగం కాపులకు అంటూ చంద్రబాబు అన్నారు...తహసీల్దార్ కార్యాలయంలో అలాంటి reservation లేదంటున్నారు..చంద్రబాబు చేసిన మోసాన్ని గ్రహించిన మా జాతి మీకు ఓట్లు వేసింది..నేను వ్రాసింది నిజం నమ్మితే మా జాతికి రెసెర్వతిఒన్ కల్పించాలని కోరుతూ ముద్రగడ సీఎం కి వ్రాసిన లేఖ లో పేర్కొన్నారు...
శ్రీనివాసరావు ప్రత్తిపాడు 617...a p 10022 ..9492947848Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.