తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పర్యటక శాఖ అధికారులు, హోటల్ యజమానులతో జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి జిల్లా వాసులు ఈ నెల 16వ తేదీ నుంచి రానున్నారని చెప్పారు. వారికోసం చెల్లింపు వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
అతిపెద్ద గ్రూప్ అయిన తాజ్ వంటి హోటల్స్.. తక్కువ ధరలు నిర్దేశించి 14 రోజుల ప్యాకేజీ ఇస్తున్నాయని తెలిపారు. ఎం.హెచ్.ఏ. వెబ్ సైట్లో హోటళ్ల వివరాలు, టారిఫ్ ఉంచాలని, త్వరగా వివరాలు అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: