ETV Bharat / state

నిన్న వివాహం.. ఆ వరుడిని ఇవాళ మృత్యువు తీసుకెళ్లింది - రోడ్డు ప్రమాదంలో నవవరుడు మృతి న్యూస్

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో పెళ్లింట్లో విషాదం జరిగింది. బంధువులు, పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఓ రోడ్డు ప్రమాదం తీరని ఆవేదన మిగిల్చింది.

నిన్న వివాహం.. ఆ వరుడిని ఇవాళ మృత్యువు తీసుకెళ్లింది
నిన్న వివాహం.. ఆ వరుడిని ఇవాళ మృత్యువు తీసుకెళ్లింది
author img

By

Published : Sep 12, 2020, 10:15 PM IST

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని చెంచన్నరెడ్డిగారిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు చాంద్‌బాషా(22) మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొట్టడంతో చాంద్​బాషాకు తీవ్రగాయాలయ్యాయి.

అతడిని పీలేరు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. చాంద్‌ బాషాకు నిన్న మధ్యాహ్నమే వివాహమైంది.

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని చెంచన్నరెడ్డిగారిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు చాంద్‌బాషా(22) మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొట్టడంతో చాంద్​బాషాకు తీవ్రగాయాలయ్యాయి.

అతడిని పీలేరు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. చాంద్‌ బాషాకు నిన్న మధ్యాహ్నమే వివాహమైంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,901 కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.