ETV Bharat / state

లోకాయుక్త ఛైర్మన్​కు స్వగ్రామంలో సత్కారం - పెద్దతిప్ప సముద్రం మండలంలో లోకాయుక్త ఛైర్మన్ లక్ష్ణణ రెడ్డి

లోకాయుక్త ఛైర్మన్ స్థాయిలో.. సొంతూరుకు వెళ్లిన జస్టిస్ లక్ష్మణరెడ్డిని స్థానికులు ప్రశంసించారు. పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులు ఆయనను సత్కరించారు. తమ ప్రాంతవాసికి.. అంత గొప్ప పదవి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

lokayukta chairman at his native place
స్వగ్రామంలో లోకాయుక్త ఛైర్మన్ లక్ష్మణరెడ్డి
author img

By

Published : Oct 28, 2020, 9:10 PM IST

ఏపీ లోకాయుక్త ఛైర్మన్​ జస్టిస్ లక్ష్మణ రెడ్డిని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సత్కరించారు. పదవిని అలంకరించిన తర్వాత మొదటిసారి ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని చెన్నరాయునిపల్లెకు వెళ్లారు.

మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి, బి.కొత్తపేట మాజీ ఎంపీపీ ఖలీల్, కన్నెమడుగు రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డి.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఉన్నత పదవి దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఏపీ లోకాయుక్త ఛైర్మన్​ జస్టిస్ లక్ష్మణ రెడ్డిని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సత్కరించారు. పదవిని అలంకరించిన తర్వాత మొదటిసారి ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని చెన్నరాయునిపల్లెకు వెళ్లారు.

మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి, బి.కొత్తపేట మాజీ ఎంపీపీ ఖలీల్, కన్నెమడుగు రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డి.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఉన్నత పదవి దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఎస్‌వీబీసీ నూతన ఛైర్మన్​గా సాయికృష్ణ యాచేంద్ర

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.