ETV Bharat / state

మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Jan 9, 2021, 3:12 AM IST

చిత్తూరు జిల్లా కాల్వపల్లిలో విషాదం నెలకొంది. మనస్తాపంతో ఓ సచివాలయం ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man-suicide-with-mentally-problems-in-kalvapalli-chitthore-district
మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని కాల్వపల్లి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వేణుగోపాల్ నాయక్... ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని కాల్వపల్లి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వేణుగోపాల్ నాయక్... ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి.

విశాఖలో మళ్లీ తెరపైకి రింగువలల వివాదం... అట్టుడికిన సంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.