ETV Bharat / state

Elephants Attack in Chittor: చిత్తూరులో ఏనుగుల దాడి.. అటవీశాఖ ఉద్యోగి మృతి - ap latest news

Elephants Attack in Chittor: చిత్తూరు జిల్లా మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి కలకలం రేపింది. ఘటనలో.. అటవీశాఖ ఉద్యోగి చిన్నబ్బ మరణించాడు.

man died in elephants attack in chittor
చిత్తూరు మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగల దాడి.. వ్యక్తి మృతి
author img

By

Published : Jan 12, 2022, 10:07 PM IST

Elephants Attack in Chittor: చిత్తూరు జిల్లా మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి కలకలం రేపింది. అటవీశాఖలో.. ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న చిన్నబ్బ.. గ్రామంలో సంచరిస్తున్న 14ఏనుగుల గుంపును.. తమిళనాడు అటవీప్రాంతానికి మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో అవి తిరగబడి దాడికి పాల్పడటంతో.. చిన్నబ్బ మరణించాడు. మృతుడు బంగారుపాళ్యం మండలం బలిజపల్లె వాసి.

Elephants Attack in Chittor: చిత్తూరు జిల్లా మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి కలకలం రేపింది. అటవీశాఖలో.. ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న చిన్నబ్బ.. గ్రామంలో సంచరిస్తున్న 14ఏనుగుల గుంపును.. తమిళనాడు అటవీప్రాంతానికి మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో అవి తిరగబడి దాడికి పాల్పడటంతో.. చిన్నబ్బ మరణించాడు. మృతుడు బంగారుపాళ్యం మండలం బలిజపల్లె వాసి.

ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు.. కష్టాల్లో గంగిరెద్దులాడించే కుటుంబాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.