ETV Bharat / state

కొవిడ్ బాధితుడు మృతి.. కుటుంబీకుల ఆందోళన - చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా బాధితుడు మృతి

చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో... కరోనా సోకిన వ్యక్తి చనిపోయాడు. సకాలంలో సరైన వైద్యం అందలేదంటూ మృతుడి కుటుంబీకులు ఆందోళన చేశారు.

man affected with corona has not been treated properly and lead to death at chittor district
సరైన వైద్యం అందక కొవిడ్ బాధితుడు మృతి
author img

By

Published : Oct 6, 2020, 9:09 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ రోగి మరణించాడు. సకాలంలో సరైన వైద్యం అందని కారణంగానే.. అతడు చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.

శాంతిపురం మండలానికి చెందిన అతడిని... ముందుగా బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని కటుంబీకులు చెప్పారు. కొన్ని రోజులకు అక్కడి నుంచి తీసుకువచ్చి బాధితుడిని కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా... వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ రోగి మరణించాడు. సకాలంలో సరైన వైద్యం అందని కారణంగానే.. అతడు చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.

శాంతిపురం మండలానికి చెందిన అతడిని... ముందుగా బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని కటుంబీకులు చెప్పారు. కొన్ని రోజులకు అక్కడి నుంచి తీసుకువచ్చి బాధితుడిని కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా... వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

'రాజధాని' పిటిషన్లపై హైకోర్టులో విచారణ...ఈనెల 9కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.