ETV Bharat / state

లారీ బోల్తా... క్లీనర్ మృతి - చంద్రగిరి కనుమాదారిలో ప్రమాదం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో లారీ బోల్తా పడంది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

lorry accident at chandragiri
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 11, 2020, 9:48 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో రహదారి ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లికి రాగులతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో రహదారి ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లికి రాగులతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖ దుర్ఘటన: బాధితులకు నేడు పరిహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.