ETV Bharat / state

ముక్కంటి సేవలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్

author img

By

Published : Nov 1, 2020, 6:02 PM IST

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

justice manavendranath roy
justice manavendranath roy

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారులను దర్శించుకున్న జస్టిస్​ మానవేంద్రనాథ్ రాయ్​కు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అంద చేశారు.

ఇదీ చదవండి

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారులను దర్శించుకున్న జస్టిస్​ మానవేంద్రనాథ్ రాయ్​కు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అంద చేశారు.

ఇదీ చదవండి

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.