ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ - isro latest news

ఇస్రో ఛైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్​వీ సి-47 నమూనాకు పూజలు నిర్వహించారు. రేపు ఉదయం 9.20 గం.కు పీఎస్‌ఎల్‌వీ సి-47 ప్రయోగించనున్నారు.

isro-chairman-in-tirupathi
isro-chairman-in-tirupathi
author img

By

Published : Nov 26, 2019, 10:36 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సి-47 వాహక నౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. రేపు ఉదయం 9 గంటల 20 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సి-47 ను ప్రయోగించనున్నట్లు తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సి-47 వాహక నౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. రేపు ఉదయం 9 గంటల 20 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సి-47 ను ప్రయోగించనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

అవినీతి నిర్మూలనకు 'కాల్' సెంటర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.