ETV Bharat / state

దేవదాయ చట్టం 19కె నుంచి.. ఆ ఇద్దరికి మినహాయింపు! - sudha narayan murthi

మొత్తం 28 మంది సభ్యులతో తితిదే బోర్డును ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రెండు సార్లకు మించి తితిదే సభ్యుడిగా అవకాశం ఇవ్వకూడదనే సెక్షన్​ నుంచి ఇద్దరికి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల
author img

By

Published : Sep 18, 2019, 7:30 PM IST

తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను ఇవాళ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో నిర్ణయం తీసుకుంది. తితిదే సభ్యుడిగా రెండుసార్లకు మించి అవకాశం ఇవ్వకూడదనే నిబంధన ఇద్దరికి మినహాయింపు ఇచ్చింది. దేవదాయ చట్టంలోని 19 కె సెక్షన్​నుంచి.. సుధానారాయణమూర్తి (ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి), శ్రీనివాసన్‌ (ఇండియా సిమెంట్స్ వైస్​ ఛైర్మన్)కు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ ఇద్దరు మరో మూడేళ్లపాటు తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా కొనసాగనున్నారు.

ఇదీ చదవండి

తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను ఇవాళ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో నిర్ణయం తీసుకుంది. తితిదే సభ్యుడిగా రెండుసార్లకు మించి అవకాశం ఇవ్వకూడదనే నిబంధన ఇద్దరికి మినహాయింపు ఇచ్చింది. దేవదాయ చట్టంలోని 19 కె సెక్షన్​నుంచి.. సుధానారాయణమూర్తి (ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి), శ్రీనివాసన్‌ (ఇండియా సిమెంట్స్ వైస్​ ఛైర్మన్)కు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ ఇద్దరు మరో మూడేళ్లపాటు తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా కొనసాగనున్నారు.

ఇదీ చదవండి

తితిదే పాలకమండలి సభ్యులు వీళ్లే...

Intro:Ap_Rjy_71_18_Siromundanam_Dhalithulu_nirasana_avb_Ap10110
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం మెయిన్ రోడ్ పై పై శిరోముండనం కేసు పై దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ కాన్వాయ్ను అడ్డుకున్న దళిత సంఘం నేతలు కేసుపై తోట త్రిమూర్తులు శిక్షించాలని ఆపి నిలదీసిన దళితులు శిరోముండనం కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు లను ను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారు అని ఒక ముఖ్యమంత్రి ఇ పిల్లి సుభాష్ చంద్రబోస్ నిలదీశారు
మంత్రి మాట్లాడుతూ నేనెప్పుడు దళితులకు అండగా ఉంటానని ఈ కేసుపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని దళితులకు న్యాయం జరిగేలా ఉంటానని తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న అంత మాత్రాన నాకు అప్పుడు ఇప్పుడుకూడా నాకు శత్రువు వేన ని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు


Body:Ap_Rjy_71_18_Siromundanam_Dhalithulu_nirasana_avb_Ap10110
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం మెయిన్ రోడ్ పై పై శిరోముండనం కేసు పై దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ కాన్వాయ్ను అడ్డుకున్న దళిత సంఘం నేతలు కేసుపై తోట త్రిమూర్తులు శిక్షించాలని ఆపి నిలదీసిన దళితులు శిరోముండనం కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు లను ను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారు అని ఒక ముఖ్యమంత్రి ఇ పిల్లి సుభాష్ చంద్రబోస్ నిలదీశారు
మంత్రి మాట్లాడుతూ నేనెప్పుడు దళితులకు అండగా ఉంటానని ఈ కేసుపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని దళితులకు న్యాయం జరిగేలా ఉంటానని తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న అంత మాత్రాన నాకు అప్పుడు ఇప్పుడుకూడా నాకు శత్రువు వేన ని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు


Conclusion:Ap_Rjy_71_18_Siromundanam_Dhalithulu_nirasana_avb_Ap10110
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం మెయిన్ రోడ్ పై పై శిరోముండనం కేసు పై దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ కాన్వాయ్ను అడ్డుకున్న దళిత సంఘం నేతలు కేసుపై తోట త్రిమూర్తులు శిక్షించాలని ఆపి నిలదీసిన దళితులు శిరోముండనం కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు లను ను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారు అని ఒక ముఖ్యమంత్రి ఇ పిల్లి సుభాష్ చంద్రబోస్ నిలదీశారు
మంత్రి మాట్లాడుతూ నేనెప్పుడు దళితులకు అండగా ఉంటానని ఈ కేసుపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని దళితులకు న్యాయం జరిగేలా ఉంటానని తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న అంత మాత్రాన నాకు అప్పుడు ఇప్పుడుకూడా నాకు శత్రువు వేన ని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.