ETV Bharat / state

చిత్తూరులో వైభవంగా గంగమ్మ జాతర ప్రారంభం

చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత సీకే బాబు తొలిపూజలు నిర్వహించారు.

author img

By

Published : May 14, 2019, 6:57 PM IST

గంగమ్మ జాతర
చిత్తూరులో వైభవంగా గంగమ్మ జాతర ప్రారంభం

చిత్తూరు నడివీధి గంగమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం వంశపారంపర్య ధర్మకర్త తెదేపా నేత సీకే బాబు తొలిపూజలు చేశారు. భక్తులకు పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. పొంగళ్లు పెట్టి, అంబలి పోసారు. వేపాకులు కట్టుకుని వేషధారణలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు.

చిత్తూరులో వైభవంగా గంగమ్మ జాతర ప్రారంభం

చిత్తూరు నడివీధి గంగమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం వంశపారంపర్య ధర్మకర్త తెదేపా నేత సీకే బాబు తొలిపూజలు చేశారు. భక్తులకు పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. పొంగళ్లు పెట్టి, అంబలి పోసారు. వేపాకులు కట్టుకుని వేషధారణలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి.

గంగమ్మ జాతరలో అపశృతి... ఫోటోగ్రాఫర్ మృతి

Intro:AP_TPG_11_14_VASAVI_JANMADINOTSAVAM_AV_C1
(. ) ఆర్యవైశ్య ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం జరిపారు.


Body:అమ్మవారి గ్రామోత్సవంలో 102 మంది కన్యలు కలశాలతో పాల్గొన్నారు. అమ్మవారిని వెండి పల్లకిలోఅధిరోహింపజేసి ఊరేగించారు..


Conclusion:పట్టణ పురవీధుల్లో సాగిన ఊరేగింపు ఆధ్యాత్మికత ను వెల్లివిరిసేలా చేసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.