ETV Bharat / state

FOOD POISON: ప్రసాదం తిని... 80మంది భక్తులకు అస్వస్థత - food poisoning in chithore

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో 80 మంది అస్వస్థతకు గురయ్యారు. బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో ప్రసాదం తినడంతో ఈ ఘటన జరిగింది.

భక్తులకు అస్వస్థత
భక్తులకు అస్వస్థత
author img

By

Published : Aug 21, 2021, 5:30 AM IST

Updated : Aug 21, 2021, 6:13 AM IST

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదం తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బాధితులను నిమ్మనపల్లి, మదనపల్లి ఆస్పత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదం తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బాధితులను నిమ్మనపల్లి, మదనపల్లి ఆస్పత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీచదవండి.

DC Transfers: రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

Last Updated : Aug 21, 2021, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.