ETV Bharat / state

వలస కూలీలకు నిత్యవసర సరకుల పంపిణీ

author img

By

Published : May 18, 2020, 6:30 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​రెడ్డి స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు వసతి కల్పించారు. అనంతరం వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.

essentials-distribute
సరకుల పంపిణీ

స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వసతి కల్పించటంతో పాటు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, జార్ఖండ్​కు చెందిన చెందిన 80 మంది కూలీలకు పట్టణంలోని వసతి గృహంలో బస ఏర్పాటు చేశారు. వారికి కోడిగుడ్లు, గోధుమ పిండి, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.

స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వసతి కల్పించటంతో పాటు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, జార్ఖండ్​కు చెందిన చెందిన 80 మంది కూలీలకు పట్టణంలోని వసతి గృహంలో బస ఏర్పాటు చేశారు. వారికి కోడిగుడ్లు, గోధుమ పిండి, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.