ETV Bharat / state

వన్య మృగాల కోసం విద్యుత్​ తీగల ఏర్పాటు.. రైతు దుర్మరణం

author img

By

Published : Jun 27, 2020, 4:40 PM IST

వన్య మృగాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్​ తీగలు తగిలి రైతు దుర్మరణం చెందిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Electric wires hit the farmer
విద్యుత్​ తీగలు తగిలి రైతు దుర్మరణం

వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు దుర్మరణం చెందాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట గ్రామం వద్ద వన్య మృగాల కోసం వేరుశెనగ పంట పొలంలో విద్యుత్​ తీగలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియని కుట్టి యెప్ప (45) అనే రైతు.. అటుగా వెళ్లగా.. తీగలు తగిలి షాక్ తో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు దుర్మరణం చెందాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట గ్రామం వద్ద వన్య మృగాల కోసం వేరుశెనగ పంట పొలంలో విద్యుత్​ తీగలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియని కుట్టి యెప్ప (45) అనే రైతు.. అటుగా వెళ్లగా.. తీగలు తగిలి షాక్ తో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

అంగన్వాడీ కార్యకర్త దారుణ హత్య- స్నేహితులే హంతకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.