ETV Bharat / state

శ్రీకాళహస్తిలో దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ

author img

By

Published : Dec 10, 2020, 3:12 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపంలో దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

bhoomi pooja
దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమి పూజ

శ్రీకాళహస్తి ఆలయంలోని దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గతంలో రాజగోపురం కూలిన సమయంలో మండపాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

శ్రీకాళహస్తి ఆలయంలోని దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గతంలో రాజగోపురం కూలిన సమయంలో మండపాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: సిద్దేశ్వరస్వామి ఆలయంలో సత్రం నిర్మాణానికి భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.