ETV Bharat / state

కరోనాపై అవగాహన కల్పిస్తూ పోలీసుల ర్యాలీ

author img

By

Published : May 14, 2020, 4:01 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలో కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తూ పోలీసుల ర్యాలీ చేపట్టారు. కరోనా వైరస్​ను కట్టడి చేయడానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని పోలీసులు కోరారు.

cops rally at madanapally in chittor creating awareness on corona virus
మదనపల్లిలో పోలీసుల ర్యాలీ

ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తూ... డీఎస్పీ రవిమనోహర చారి ఆధ్వర్యంలో మదనపల్లి పోలీసులు ర్యాలీ చేశారు. పట్టణంలోని రెడ్డికాలనీ, గొల్లపల్లి ఏరియాను రెడ్​జోన్​గా ప్రకటించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని పోలీసులు ధైర్యం చెప్పారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ప్రభుత్వం సూచించిన పద్ధతులను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తూ... డీఎస్పీ రవిమనోహర చారి ఆధ్వర్యంలో మదనపల్లి పోలీసులు ర్యాలీ చేశారు. పట్టణంలోని రెడ్డికాలనీ, గొల్లపల్లి ఏరియాను రెడ్​జోన్​గా ప్రకటించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని పోలీసులు ధైర్యం చెప్పారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ప్రభుత్వం సూచించిన పద్ధతులను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'అనుమతులు వచ్చాకే స్వరాష్ట్రాలకు పంపిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.