ETV Bharat / state

28న శ్రీకాళహస్తికి సీఎం.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

author img

By

Published : Dec 26, 2020, 8:13 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 28న సీఎం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు తులశీల రఘురామ్ పరిశీలించారు.

cm tour inspection in srikalahasthi chitthore district
శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు తులశీల రఘురామ్ పరిశీలించారు. ఊరందూరు సమీపంలోని ఇంటి స్థలాలు, సీఎం సభాప్రాంగణం, హెలీప్యాడ్, పైలాన్​ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు తులశీల రఘురామ్ పరిశీలించారు. ఊరందూరు సమీపంలోని ఇంటి స్థలాలు, సీఎం సభాప్రాంగణం, హెలీప్యాడ్, పైలాన్​ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

ఉయ్యూరు ఘటనపై అధికారుల విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.