ETV Bharat / state

Accident: ఘాట్‌ రోడ్డులో రక్షణ చర్యలేవి.. ప్రజల ఆగ్రహం..

author img

By

Published : Mar 27, 2022, 2:06 PM IST

Accident: చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమదారిలో జరిగిన బస్సు ప్రమాదం 8 మందిని పొట్టన పెట్టుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో 55 మందితో బయలుదేరిన బస్సు.. భాకరాపేట కనుమదారిలో లోయలోకి బోల్తా పడింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదంటూ.. ఆగ్రహ జ్వాలలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

chittor district Bakarapeta Ghat Road Accident
ఘాట్‌ రోడ్డులో రక్షణ చర్యలేవి
ఘాట్‌ రోడ్డులో రక్షణ చర్యలు లేవని ప్రజల ఆగ్రహం

ఘాట్‌ రోడ్డులో రక్షణ చర్యలు లేవని ప్రజల ఆగ్రహం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.