![Chandrababu pays tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9483257_955_9483257_1604902821912.png)
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు "జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన ముగ్గురు జవాన్లలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ ఉండటం విచారకరమంటూ ట్వీట్ చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరణించిన జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి...