ETV Bharat / state

ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి

author img

By

Published : Dec 8, 2020, 2:51 PM IST

ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. కులశేఖర్ మృతిపై పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ASI Kulasekar dies with Corona at yerpedu chittoor district
ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి

చిత్తూరు జిల్లా ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్​గా నిర్ధార‌ణ అయింది. తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. కులశేఖర్ మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా ఏర్పేడు ఏఎస్​ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్​గా నిర్ధార‌ణ అయింది. తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. కులశేఖర్ మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఏలూరు ఘటనపై ఎన్​హెచ్​ఆర్సీకి తెదేపా ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.