ETV Bharat / state

శ్రీవారి సేవలో ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

APIIC Chairman Roja in Srivari Seva
శ్రీవారి సేవలో ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా
author img

By

Published : Aug 3, 2020, 12:19 PM IST

తిరుమల శ్రీవారిని ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైకాపా ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

తిరుమల శ్రీవారిని ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైకాపా ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కడప జిల్లాలో శానిటైజర్‌ తాగి ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.