ETV Bharat / state

ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి.. గ్రామస్థుల దాడి

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కట్టకింది గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేసిన పూతలపట్టు వైకాపా అభ్యర్థిపై గ్రామస్థులు దాడి చేశారు.

author img

By

Published : Apr 11, 2019, 5:34 PM IST

Updated : Apr 11, 2019, 7:55 PM IST

ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి పై గ్రామస్థుడిపై గ్రామస్థుల దాడి
ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి పై గ్రామస్థుల దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కట్టకింది గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థిపై గ్రామస్థులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కట్టకింది గ్రామంలో వైకాపా అభ్యర్థి ఎం.ఎస్ బాబు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి పై గ్రామస్థుల దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కట్టకింది గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థిపై గ్రామస్థులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కట్టకింది గ్రామంలో వైకాపా అభ్యర్థి ఎం.ఎస్ బాబు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

Intro:యాంకర్ ర్ విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ లో వికలాంగులు వృద్ధులు ఎదుర్కొన్నారు వారికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతూ ఓట్లు వేయాల్సి వచ్చింది అసలే వేసవి కాలం పైగా నడవడానికి ఇబ్బందిపడేవారు వికలాంగులకు ట్రై సైకిల్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ సిబ్బంది వాటిని వినియోగించడం వల్ల విఫలమయ్యారు నర్సీపట్నం మండలం వేములపూడి పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన ట్రై సైకిల్ నిరుపయోగంగానే ఉంచారు తప్ప వాటిని వినియోగించే ప్రయత్నం చేయలేకపోయారు దీంతో వృద్ధులు వికలాంగులు తదితర నడవలేని ఓటర్లకు ఇబ్బంది అయింది


Body:NARSIPATNAM


Conclusion:8008574736
Last Updated : Apr 11, 2019, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.