ETV Bharat / state

అనిశా వలలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ - acb raid in peleru

ఐదు నెలల బిల్లులు చెల్లించేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్​ను... అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

principal balaji in  acb raids at pileru in chittore district
అనిశా వలలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్
author img

By

Published : Jan 28, 2020, 8:23 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో కె.వి.పల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ... తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పాఠశాలకు నిత్యావసర సరకులు సరఫరా చేస్తోన్న గుత్తేదారు ఖాదరవల్లికి... ఐదు నెలల బిల్లులు రూ.6 లక్షల వరకు రావాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లించాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని బాలాజీ డిమాండ్ చేశాడు. చేసేదేమి లేక... తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులను గుత్తేదారు సంప్రదించారు. స్పందించిన అధికారులు... రంగు అద్ధిన నోట్లను గుత్తేదారుడికి ఇచ్చారు. వాటిని అతని వద్ద నుంచి ప్రిన్సిపాల్ తీసుకుంటుండగా... అనిశా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు తెలిపారు.

అనిశా వలలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్

ఇదీ చూడండి:విశాఖలో ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో కె.వి.పల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ... తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పాఠశాలకు నిత్యావసర సరకులు సరఫరా చేస్తోన్న గుత్తేదారు ఖాదరవల్లికి... ఐదు నెలల బిల్లులు రూ.6 లక్షల వరకు రావాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లించాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని బాలాజీ డిమాండ్ చేశాడు. చేసేదేమి లేక... తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులను గుత్తేదారు సంప్రదించారు. స్పందించిన అధికారులు... రంగు అద్ధిన నోట్లను గుత్తేదారుడికి ఇచ్చారు. వాటిని అతని వద్ద నుంచి ప్రిన్సిపాల్ తీసుకుంటుండగా... అనిశా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు తెలిపారు.

అనిశా వలలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్

ఇదీ చూడండి:విశాఖలో ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం

Intro:అ.ని.శ. వలలో కె.వి పల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ..
రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ అ. ని.శ. కు పట్టుబడ్డ ప్రిన్సిపాల్ బాలాజీ....



చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం కోటపల్లి లో నిర్వహిస్తున్న కె.వి పల్లి మండలం బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గురుకుల పాఠశాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న గుత్తేదారు ఖాదరవల్లి కి ఐదు నెలల బిల్లులు రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లించాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని ప్రిన్సిపాల్ బాలాజీ గుత్తేదారు ను డిమాండ్ చేశారు. ఇక చేసేదేమి లేక గుత్తేదారు ఖాదరవల్లి తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. వారి సూచనల ప్రకారం రంగు అద్ధిన రూ.2 లక్షల నోట్లను బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ గుత్తేదారు నుంచి తీసుకున్నారు.
అక్కడే మాటు వేసిన తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ , డీఎస్పీలు అల్లాబక్షు, జనార్ధన్ లు ప్రిన్సిపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.

నోటు ...
లోపల గదిలోకి ఏసీబీ అధికారులు మీడియాను అనుమతించలేదు. దీంతో అధికారులు విచారిస్తున్న విజువల్స్ కొన్ని . ఫోటో ఒకటి ఈ టీవీ ఏపీ వాట్సాప్ లో పెట్టాను తీసుకోగలరు...

వాయిస్
అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్



Body:పీలేరు


Conclusion:పీలేరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.