ETV Bharat / state

నూతిగుంటపల్లిలో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - నూతిగుంటపల్లిలో నాటుసారా వార్తలు

రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లిలో మంగళవారం 800 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పుత్తూరు ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఎస్సై మోహన్ తెలిపారు.

800 liters of jaggery destroyed in Nuthiguntapalli
నూతిగుంటపల్లిలో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
author img

By

Published : Oct 6, 2020, 11:40 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నూత గుంటపల్లిలో నాటుసారా తయారు చేస్తున్నారన్న.. సమాచారం మేరకు పుత్తూరు ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఎస్సై మోహన్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలో పరిశీలించారు. నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో తుమ్మ చెక్కతో పులిసిన 800 లీటర్ల ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.

ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా సారా తయారు చేస్తున్నట్లు తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నూత గుంటపల్లిలో నాటుసారా తయారు చేస్తున్నారన్న.. సమాచారం మేరకు పుత్తూరు ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఎస్సై మోహన్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలో పరిశీలించారు. నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో తుమ్మ చెక్కతో పులిసిన 800 లీటర్ల ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.

ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా సారా తయారు చేస్తున్నట్లు తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇదీ చదవండి:

'జగనన్న విద్యాకానుక'.. 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.