ETV Bharat / state

కడప, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులు!

వాతవరణంలో సంభవించే మార్పుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.

author img

By

Published : Apr 18, 2019, 5:29 PM IST

rtgs

రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులుపడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరిక జారీ చేసింది. కడప జిల్లాలోని టి.సుండుపల్లి, రాజంపేట, ఓబులవారిపల్లె ప్రాంతాలతోపాటు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, పుల్లలచెరువు , యర్రగొండపాలెం. గుంటూరు జిల్లాలోని మాచర్ల, దుర్గి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి ప్రాంతాల్లో పిడుగులు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజలు చెట్ల కింద, పంట పొలాల్లో ఉండకూడదని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి

రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులుపడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరిక జారీ చేసింది. కడప జిల్లాలోని టి.సుండుపల్లి, రాజంపేట, ఓబులవారిపల్లె ప్రాంతాలతోపాటు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, పుల్లలచెరువు , యర్రగొండపాలెం. గుంటూరు జిల్లాలోని మాచర్ల, దుర్గి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి ప్రాంతాల్లో పిడుగులు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజలు చెట్ల కింద, పంట పొలాల్లో ఉండకూడదని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి

పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమజంట ఆత్మహత్య

Intro:jk_ap_knl_72_17_cotton_price_highest_av_c7 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రికార్డు స్థాయిలో పత్తి ధరలు పలుకితున్నాయి.ప్రతి ఏడాది సీజన్ ఆరంభంలో ప్రతి రోజు 30 వేల క్వింటాల పతి అమ్మకానికి వస్తుంది...క్వింటాలు పత్తి 4 వేళా లోపే ఉండేది.సీజన్ ముగిశాక ఆదోని యార్డు లో క్వింటాలు పత్తి 6300 వరకు ధర పలుకుతుంది.ఇప్పుడు ధరలు బాగా ఉన్న...ఆరంభంలో తక్కువ ధరకు పత్తి అమ్మి నష్ట పోయామని రైతుకు వాపోతున్నారు.


Body:..


Conclusion:..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.