ETV Bharat / state

భాజపాలో మా ఎంపీల విలీనం అనైతికం: తెదేపా

తెదేపా ఎంపీలు భాజపాలోకి వెళ్లడాన్ని ఆపార్టీ సీనియర్ నేతలు తప్పుపట్టారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఒక పార్టీని మరో పార్టీలోకి విలీనం చేయటం కుదరదన్నారు.

author img

By

Published : Jun 24, 2019, 8:54 PM IST

ఎంపీల విలీనం అనైతికం
ఎంపీల విలీనం అనైతికం

తమ పార్టీని భాజపాలో విలీనం చేసే అధికారం.. కమలం గూటికి చేరిన ఎంపీలతో పాటు మరెవరికీ లేదని తెలుగుదేశం పార్టీ సీనీయర్ నేతలు వర్లరామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఈ చర్య కుదరదని వ్యాఖ్యానించారు. అలాంటప్పడు ఉపరాష్ట్రపతి వెంకయ్య వారి విలీన లేఖను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని.... ఒక్క క్షణం కూడా వారు ఎంపీలుగా కొనసాగడానికి వీల్లేదని మండిపడ్డారు.

ఎంపీల విలీనం అనైతికం

తమ పార్టీని భాజపాలో విలీనం చేసే అధికారం.. కమలం గూటికి చేరిన ఎంపీలతో పాటు మరెవరికీ లేదని తెలుగుదేశం పార్టీ సీనీయర్ నేతలు వర్లరామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఈ చర్య కుదరదని వ్యాఖ్యానించారు. అలాంటప్పడు ఉపరాష్ట్రపతి వెంకయ్య వారి విలీన లేఖను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని.... ఒక్క క్షణం కూడా వారు ఎంపీలుగా కొనసాగడానికి వీల్లేదని మండిపడ్డారు.

ఇదీచదవండి

పైప్​లైన్​ కందకంలో పడిన చిన్నారుల్లో.. ఒకరు మృతి

Intro:AP_TPG_13_24__TALLAPUDI_MATTI_VIVADAM_AV_C1
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకొన్నారు. గ్రామ పరిధిలోని మట్టిని స్థానిక అవసరాలకు కాకుండా తరలించటం పట్ల నిరసన వ్యక్తం చేశారు . Body:మట్టి ని తరలించే వాహనాలను ఆపేయటంతో స్థానికులకు, మట్టి తవ్వకాలు జరిపేవారికి తీవ్ర వివాదం తలెత్తింది. ఘర్షణ వాతావరణం నెలకొంది.
Conclusion:మట్టి తరలింపు వాహనాలను అడ్డుకున్నవారిని మంత్రిగారి పి. ఎ. నంటూ మట్టి తరలింపు దారుల అనుచరులలో ఒకరు ఫోటోలు తీయటంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.