రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 19 నుంచి శాఖలవారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. 30 శాఖల నుంచి 24 తేదీలోపు వివరాలను అందజేయాలని ఆదేశించింది. బడ్జెట్ రూపకల్పనపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఐదురోజుల పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
ఇదీచదవండి... 'శాసనసభ వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరిస్తా'