ETV Bharat / state

'మోదీ దర్శకత్వంలో కుట్ర' - undefined

ప్రధాని మోదీ దర్శకత్వంలో ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతోనే తెలంగాణ పోలీసులు దాడులు చేశారన్నారు.

జగన్, కేసీఆర్ కుట్రలు
author img

By

Published : Mar 2, 2019, 8:06 PM IST

మోదీ దర్శకత్వంలో జగన్, కేసిఆర్ లుకుట్రలు చేస్తున్నారని మంత్రికళా వెంకట్రావు ఆరోపించారు.విజయసాయి రెడ్డి ఫిర్యాదుపైనే తెలంగాణ పోలీసులు దాడులు చేశారన్నారు. తెదేపాకు సాయం చేస్తున్న కంపెనీని 30 మంది పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు చేశారనితెలిపారు. కార్యకర్తలను, బూత్ కన్వీనర్లను, సేవామిత్రల సమాచారం కోసం ఒత్తిడి చేశారని ఆవేదన చెందారు. వందమంది మోదీలు, కేసీఆర్ లు, జగన్ లు కలిసి వచ్చినా తెదేపాను ఏమీ చేయలేరన్నారు.

మోదీ దర్శకత్వంలో జగన్, కేసిఆర్ లుకుట్రలు చేస్తున్నారని మంత్రికళా వెంకట్రావు ఆరోపించారు.విజయసాయి రెడ్డి ఫిర్యాదుపైనే తెలంగాణ పోలీసులు దాడులు చేశారన్నారు. తెదేపాకు సాయం చేస్తున్న కంపెనీని 30 మంది పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు చేశారనితెలిపారు. కార్యకర్తలను, బూత్ కన్వీనర్లను, సేవామిత్రల సమాచారం కోసం ఒత్తిడి చేశారని ఆవేదన చెందారు. వందమంది మోదీలు, కేసీఆర్ లు, జగన్ లు కలిసి వచ్చినా తెదేపాను ఏమీ చేయలేరన్నారు.


New Delhi, Mar 02 (ANI): Prime Minister Narendra Modi today handed over 'chaadar', which be offered at Ajmer Sharif Dargah. Ajmer Daragah's 10-member delegation comprising of Sayed Moin Hussain, Shikhzada Abdul Jrar Chishty, Muzaffar Ali and others met Prime Minister Narendra Modi on Saturday, Union Minister for Minority Affairs, Mukhtar Abbas Naqvi said, "Everyone congratulates Modi for his hard work. Modi work for the welfare of the people and country, we had discussion and good talks for 30 min. PM Modi handed over a 'chaadar' to be offered at Ajmer Sharif Dargah on the occasion of 807th Urs."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.