ETV Bharat / state

ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?

ఎవరు ఔనన్నా..కాదన్న...ఎన్నికల సమయంలో అందరి నోట్లో నానిన పేరు కే.ఏ పాల్.. మంచో..చెడో... మీడియా..సోషల్ మీడియాలో పాల్​ పేరు రచ్చ రచ్చ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన...ఈసారి ఎన్నికల్లో దిగి...కాబోయే ముఖ్యమంత్రిని తనేనంటూ అందరిచూపు తనవైపు తిప్పుకున్నారు. ఇంతకీ ఆయన పార్టీకేమైందీ?

author img

By

Published : May 24, 2019, 7:01 AM IST

ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?
ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?
ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?

ఓ వైపు ఎన్నికల వేడి తాకుతుంటే...తనదైన శైలిలో సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రచారంలో ఆయన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో డ్యాన్స్​లు కూడా చేయించారు. ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా చేప్పేశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్​పోల్స్​లోనూ... ఫలితాల్లోనూ...ఆయన పేరు లేకపోవడం గమనార్హం.

ఏపీ పోలిటికల్​ హీట్​ను కొంతవరకు కూల్ చేసింది కేఏ పాల్​ అనే చెప్పవచ్చు. ఎన్నికల వేళ దాదాపు నెలన్నరపాటు కేఏ పాల్​ ఏం చేసినా ట్రెండింగే. ఏపీకి తాను సీఎం అవుతానని...ప్రజాశాంతి ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఆఫర్ చేశారు. కొన్ని సమయాల్లో చంద్రబాబు, జగన్, పవన్​ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. జనసేన పార్టీని తమతో కలిపి పోటీ చేయాలని హితవు పలికారు పాల్.

ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ..పాల్ తన పార్టీపై నమ్మకంతోనే ఉన్నారు. ఎగ్జిట్​ పోల్స్​పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. 30 స్థానాలు తమవేననని నమ్మకంగా చెప్పారు. చివరకు ఎగ్జిట్ పోల్స్​ చెప్పిన మాటలే నిజమయ్యాయి.

ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?
ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?

ఓ వైపు ఎన్నికల వేడి తాకుతుంటే...తనదైన శైలిలో సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రచారంలో ఆయన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో డ్యాన్స్​లు కూడా చేయించారు. ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా చేప్పేశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్​పోల్స్​లోనూ... ఫలితాల్లోనూ...ఆయన పేరు లేకపోవడం గమనార్హం.

ఏపీ పోలిటికల్​ హీట్​ను కొంతవరకు కూల్ చేసింది కేఏ పాల్​ అనే చెప్పవచ్చు. ఎన్నికల వేళ దాదాపు నెలన్నరపాటు కేఏ పాల్​ ఏం చేసినా ట్రెండింగే. ఏపీకి తాను సీఎం అవుతానని...ప్రజాశాంతి ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఆఫర్ చేశారు. కొన్ని సమయాల్లో చంద్రబాబు, జగన్, పవన్​ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. జనసేన పార్టీని తమతో కలిపి పోటీ చేయాలని హితవు పలికారు పాల్.

ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ..పాల్ తన పార్టీపై నమ్మకంతోనే ఉన్నారు. ఎగ్జిట్​ పోల్స్​పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. 30 స్థానాలు తమవేననని నమ్మకంగా చెప్పారు. చివరకు ఎగ్జిట్ పోల్స్​ చెప్పిన మాటలే నిజమయ్యాయి.

Mumbai, May 23 (ANI): Maharashtra Chief Minister Devendra Fadnavis on Thursday said that National Democratic Alliance (NDA) is a formidable alliance and will win 'Vidhan Sabha' (Assembly elections) election as well. He also took a jibe on Congress president Rahul Gandhi by saying, "Congress president Rahul Gandhi continued the Rafale issue even after Apex Court's verdict and Comptroller and Auditor General (CAG) report. The highest institution of the country has been disregarded by Rahul Gandhi and that is why people of the country have shown him his place." The LS polls were held in 7 phases from April 11 to May 19. According to Election Commission of India, 67.11 percent voters exercised their right to franchise, which is highest turnout in Lok Sabha polls since Independence.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.