ETV Bharat / state

'ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం'

ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు జరిగాయన్నారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్​. దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ ఎదగాలన్నదే తమ ఆశయమని స్పష్టం చేశారు.

author img

By

Published : Jun 28, 2019, 6:52 PM IST

Updated : Jun 28, 2019, 8:50 PM IST

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్

సరిపడా సాగునీరు, తాగునీరు లేక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్​. ప్రగతి భవన్​లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్​తో కలిసి వివరించారు. చిన్నచిన్న సమస్యలతో పాటు సాగునీటి సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాల్లోని పంటపొలాలకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇరువురు ముఖ్యమంత్రులు ఆదేశించారని తెలిపారు. దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా తెలంగాణ, ఏపీ ఎదగాలనేది ముఖ్యమంత్రుల ఆశయమని స్పష్టం చేశారు. ఇవాళ్టి భేటీ కొనసాగింపుగా రేపు ఉన్నతాధికారులు సమావేశం జరుగుతుందని చెప్పారు.

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్

సరిపడా సాగునీరు, తాగునీరు లేక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్​. ప్రగతి భవన్​లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్​తో కలిసి వివరించారు. చిన్నచిన్న సమస్యలతో పాటు సాగునీటి సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాల్లోని పంటపొలాలకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇరువురు ముఖ్యమంత్రులు ఆదేశించారని తెలిపారు. దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా తెలంగాణ, ఏపీ ఎదగాలనేది ముఖ్యమంత్రుల ఆశయమని స్పష్టం చేశారు. ఇవాళ్టి భేటీ కొనసాగింపుగా రేపు ఉన్నతాధికారులు సమావేశం జరుగుతుందని చెప్పారు.

Last Updated : Jun 28, 2019, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.