ETV Bharat / state

ఎంపీ నందిగామ సురేష్​పై దాడిని ఖండిస్తూ రాస్తారోకో

బాపట్ల ఎంపీ నందిగామ సురేష్​పై తెదేపా నాయకులు దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్థానిక వైకాపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలు మానుకోవాలని వారు హితవు పలికారు.

author img

By

Published : Feb 26, 2020, 12:46 PM IST

ysrcp protest to condemn attack on MP Nandigama Suresh
ఎంపీ నందిగామ సురేష్ పై దాడిని ఖండిస్తూ వైకాపా నాయకులు రాస్తారోకో
ఎంపీ నందిగామ సురేష్ పై దాడిని ఖండిస్తూ వైకాపా నాయకులు రాస్తారోకో

బాపట్ల ఎంపీ నందిగామ సురేష్​పై తెదేపా నాయకులు దాడిని ఖండిస్తూ రాయదుర్గం పట్టణంలో వైకాపా నాయకులు రాస్తారోకో చేశారు. తెదేపా దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే వైకాపా నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెదేపాకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారిలో గంటపాటు రాస్తారోకో చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాకపోకలు ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఇవీ చదవండి...'ప్రజల భాషలోనే ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి'

ఎంపీ నందిగామ సురేష్ పై దాడిని ఖండిస్తూ వైకాపా నాయకులు రాస్తారోకో

బాపట్ల ఎంపీ నందిగామ సురేష్​పై తెదేపా నాయకులు దాడిని ఖండిస్తూ రాయదుర్గం పట్టణంలో వైకాపా నాయకులు రాస్తారోకో చేశారు. తెదేపా దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే వైకాపా నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెదేపాకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారిలో గంటపాటు రాస్తారోకో చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాకపోకలు ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఇవీ చదవండి...'ప్రజల భాషలోనే ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.