ETV Bharat / state

వరుణదేవా కరుణించవా!! - singhanamala mla padmavathi

అనంతపురంలోని శింగనమలలో స్థానికులు వరుణయాగం నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు ఐదు, ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని... వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు.

తులు సుభిక్షంగా ఉండాలని వరుణయాగం
author img

By

Published : Jul 18, 2019, 11:51 PM IST

తులు సుభిక్షంగా ఉండాలని వరుణయాగం

వర్షాల కోసం అనంతపురం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని శింగనమల మండల కేంద్రంలో ఉన్న రామాలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. ఐదారేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ యాగంతో అయినా వరుణుడు కరుణించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

ఇది చూడండి: ప్రకృతి అందాలకు నిలయం.. ఈ గోకాక్​ జలపాతం

తులు సుభిక్షంగా ఉండాలని వరుణయాగం

వర్షాల కోసం అనంతపురం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని శింగనమల మండల కేంద్రంలో ఉన్న రామాలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. ఐదారేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ యాగంతో అయినా వరుణుడు కరుణించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

ఇది చూడండి: ప్రకృతి అందాలకు నిలయం.. ఈ గోకాక్​ జలపాతం

Intro:ap_knl_71_18_adoni_tdp_meeting_ab_ap10053

కర్నూలు జిల్లా ఆదోని లో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.పట్టణంలోని భూపాల్ ఫ్యాక్టరీ లో సమావేశంలో మాట్లాడుతూ...రాజకీయ దాడులు చేస్తే తిప్పి కొడతామని.... కార్యకర్తలు జోలికి వస్తే ప్రతిగటిస్తామని తెదేపా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.Body: .Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.