ETV Bharat / state

సివిల్స్ ప్రాథమిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి - upsc priliminary exam in ananthapuram

సివిల్స్​ ప్రాథమిక పరీక్షకు అనంతపురం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 3,312 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనుండగా..గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సివిల్స్ ప్రాథమిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సివిల్స్ ప్రాథమిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Oct 4, 2020, 9:03 AM IST

యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్​​ ప్రాథమిక పరీక్షకు అనంతపురం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంతపురంలో 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి కోన శశిధర్​ను నియమించారు. జిల్లాలో 3,312 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటేషన్ చేసి.. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్​​ ప్రాథమిక పరీక్షకు అనంతపురం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంతపురంలో 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి కోన శశిధర్​ను నియమించారు. జిల్లాలో 3,312 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటేషన్ చేసి.. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి

రేపు దిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.