ETV Bharat / state

'ఉపాధి హామీ కూలీలకు సరైన వసతులు కల్పించాలి'

తలుపూరులో ఉపాధి హామీ పనులను సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. కూలీలకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 20, 2019, 2:43 PM IST

ఉపాధిహామీ పనుల పరిశీలన
ఉపాధిహామీ పనుల పరిశీలన

గతేడాది నుంచి ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపూరులో ఉపాధి హామీ పనులను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. కూలీలకు సరైన వసతులు కల్పించాలన్నారు. అధికారులు స్పందించకుంటే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఉపాధిహామీ పనుల పరిశీలన

గతేడాది నుంచి ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపూరులో ఉపాధి హామీ పనులను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. కూలీలకు సరైన వసతులు కల్పించాలన్నారు. అధికారులు స్పందించకుంటే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

ఆలోచన బాగుంది.... మూగజీవుల దాహం తీరింది

Intro:గోపాలపట్నం లో మహిళ హత్య


Body:విశాఖ గోపాలపట్నం గోపాలపట్నం కొత్తపాలెం శివాలయం వీధిలో నాగేంద్ర కాలనీలో దారుణం భార్యపై భర్త కత్తితో దాడి హతమార్చిన వైనం ఎద్దు శారద ఎద్దు పైడ్ రాజు అనే భార్య భర్తలకు ముగ్గురు పిల్లలు భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎద్దు పైడ్రాజు గత రాత్రి కత్తితో అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసాడు వెంటనే గోపాలపట్నం పోలీసులకు లొంగిపోయాడు గోపాలపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి తన తల్లి లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకుంది తన అల్లుని కఠినంగా శిక్షించాలని కోరుతుంది గోపాలపట్నం సి ఏ రమణయ్య


Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.