ETV Bharat / state

ఉరవకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

author img

By

Published : May 8, 2021, 4:51 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

gunthakallu accident
gunthakallu accident

అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు అవ్వగా.. వారిలో గుంతకల్లు పట్టణానికి చెందిన వినయ్ (14) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో...ఉరవకొండ పట్టణానికి చెందిన నవీన్ (21)కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించారు.

ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని గుంతకల్లు హంద్రీనీవా ఉపకాలువ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంతకల్లుకు వెళ్తుండగా ఆటోను టాాటాఏస్ వాహనం ఢీకొట్టింది.

అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు అవ్వగా.. వారిలో గుంతకల్లు పట్టణానికి చెందిన వినయ్ (14) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో...ఉరవకొండ పట్టణానికి చెందిన నవీన్ (21)కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించారు.

ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని గుంతకల్లు హంద్రీనీవా ఉపకాలువ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంతకల్లుకు వెళ్తుండగా ఆటోను టాాటాఏస్ వాహనం ఢీకొట్టింది.

ఇదీ చదవండి:

గుంతకల్లు వద్ద రోడ్డు ప్రమాదం... 9 మందికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.