అనంతపురం జిల్లా ధర్మవరం, కళ్యాణదుర్గం మండలాల్లోని బుద్దారెడ్డిపల్లి, ముద్దినాయినిపల్లిలో తాడిచెట్టు, కొబ్బరి చెట్లపై పిడుగు పడింది. నిప్పులు చెలరేగటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీచదవండి.