ETV Bharat / state

పిడుగుపాటుతో తాటి, కొబ్బరి చెట్లు దగ్ధం

author img

By

Published : Apr 25, 2020, 10:36 AM IST

అనంతపురం జిల్లాలో పిడుగులు భయాందోళన కలిగించాయి. ధర్మవరం, కళ్యాణదుర్గం మండలాల్లోని గ్రామాల్లో తాడి, కొబ్బరి చెట్లపై పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్లు పూర్తిగా ఆహుతయ్యాయి.

Thunderbolt palm trees and coconut trees in ananthapuram district
పిడుగుపాటుతో దగ్ధమవుతున్న కొబ్బరి చెట్టు

అనంతపురం జిల్లా ధర్మవరం, కళ్యాణదుర్గం మండలాల్లోని బుద్దారెడ్డిపల్లి, ముద్దినాయినిపల్లిలో తాడిచెట్టు, కొబ్బరి చెట్లపై పిడుగు పడింది. నిప్పులు చెలరేగటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం, కళ్యాణదుర్గం మండలాల్లోని బుద్దారెడ్డిపల్లి, ముద్దినాయినిపల్లిలో తాడిచెట్టు, కొబ్బరి చెట్లపై పిడుగు పడింది. నిప్పులు చెలరేగటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీచదవండి.

ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.