ETV Bharat / state

"వంద రోజుల పాలన వేయి సందేహాలు" - undefined

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తొలి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి ప్రమాదకరంగా మారాయని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు అన్నారు. వంద రోజుల పాలనలో  వేయి సందేహాలు ప్రజల మదిలోకి వచ్చాయని విమర్శించారు.

తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు
author img

By

Published : Aug 23, 2019, 6:10 AM IST

"వందరోజుల పాలన వేయి సందేహాలు"

అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు...అమరావతి విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని విర్శించారు. రివర్స్ టెండర్​పై పోలవరం అథారిటీ...కేంద్రం చెప్పినా ప్రభుత్వం ముందుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. పాలన మెుదలైన వందరోజుల్లోపు న్యాయస్థానంలో ఎదురు దెబ్బతిన్న తొలి ప్రభుత్వంగా.... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోతుందని ఎద్దేవ చేశారు. వంద రోజుల పాలన ప్రజలకు వేయి సందేహాలు కలిగించిందని విమర్శించారు.


ఇదీ చూడండి: ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు: వెంకటప్రసాద్

"వందరోజుల పాలన వేయి సందేహాలు"

అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు...అమరావతి విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని విర్శించారు. రివర్స్ టెండర్​పై పోలవరం అథారిటీ...కేంద్రం చెప్పినా ప్రభుత్వం ముందుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. పాలన మెుదలైన వందరోజుల్లోపు న్యాయస్థానంలో ఎదురు దెబ్బతిన్న తొలి ప్రభుత్వంగా.... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోతుందని ఎద్దేవ చేశారు. వంద రోజుల పాలన ప్రజలకు వేయి సందేహాలు కలిగించిందని విమర్శించారు.


ఇదీ చూడండి: ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు: వెంకటప్రసాద్

Intro:ap_atp_51_22_railu_kindapadi_gorrelu_mruthi_av_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజూపల్లి గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు కిందపడి 56 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.

రైలు ఢీకొని 56 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని గ్రామాలు పల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు హిందూపురం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నేకొత్తపల్లి వైపు నుంచి ఎన్.హెచ్. సెవెన్ రహదారి పై వస్తున్న గొర్రెలను కాపరులు దామాజూపల్లి సమీపంలో పొలాల్లోకి మళ్లించారు రైల్వే ట్రాక్ కు సమీపంలో గొర్రెలు వెళుతున్న సమయంలో రైలు వేగంగా దూసుకు రావడంతో ఆ శబ్దానికి గొర్రెలని బెదిరిపోయి ట్రాక్ పైకి వెళ్లడంతో 56 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల శరీర భాగాలన్నీ ట్రాక్ పక్కన చిందరవందరగా పడ్డాయి. మృత్యువాత పడిన జీవాల విలువ దాదాపు మూడు లక్షల వరకు ఉంటుందని అక్కడికి వచ్చిన ఇతర గ్రామాల కాపరులు తెలిపారు.




Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.