ETV Bharat / state

రెండు ఇళ్లలో చోరీ... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

author img

By

Published : Apr 17, 2021, 9:06 AM IST

అనంతపురం జిల్లా గుత్తిలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. పట్టణంలోని బీసీ కాలనీలో రెండు ఇళ్లల్లో దొంగతనం చేశారు.

theft in two houses
రెండు ఇళ్లల్లో చోరీ

అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో బీసీ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారంతా డాబాపై నిద్రింస్తుండగా.. తెల్లవారుజామున దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు, 2 పట్టు చీరలు దోచుకెళ్లారని చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో బీసీ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారంతా డాబాపై నిద్రింస్తుండగా.. తెల్లవారుజామున దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు, 2 పట్టు చీరలు దోచుకెళ్లారని చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

మహిళతో అసభ్య ప్రవర్తన.. 21మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.