ETV Bharat / state

'లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి'

author img

By

Published : May 16, 2020, 6:47 PM IST

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో లాక్​డౌన్ తో ఉపాధి కోల్పోయిన ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.

tdp protest on ysrcp
tdp protest on ysrcp

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రెండువేల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 28 రంగాలకు చెందిన వివిధ రకాల కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక అల్లాడుతున్నాయని తెలిపారు. వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు సహాయం అందించి ఆర్థికంగా ఆదుకుంటూ ఉపాధి కల్పించాలని కోరారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రెండువేల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 28 రంగాలకు చెందిన వివిధ రకాల కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక అల్లాడుతున్నాయని తెలిపారు. వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు సహాయం అందించి ఆర్థికంగా ఆదుకుంటూ ఉపాధి కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి: లష్కరే స్థావరంపై దాడి- కీలక ముష్కరుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.