ETV Bharat / state

'అమరావతి.. అన్ని విధాలా సౌకర్యవంతం'

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనా విధానాలు మార్చుకోవాలని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. మూడు రాజధానుల విషయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.

author img

By

Published : Dec 24, 2019, 10:20 PM IST

Updated : Dec 24, 2019, 11:12 PM IST

tdp leader kalva srinivasulu about capital
tdp leader kalva srinivasulu about capital
'అమరావతి.. అన్ని విధాలా సౌకర్యవంతం'

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ

'అమరావతి.. అన్ని విధాలా సౌకర్యవంతం'

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ

Reporter : j.sivakumar Etv bharat Rayadurgam Anantapuram (dist) sp 8008573082 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనా విధానాలు మార్చుకోవాలి కాల్వ శ్రీనివాసులు తెదేపా పోలిట్బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం లోని తెదేపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు రాజధాని విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాలను ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని అమరావతిని కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు బైట్స్ కాల్వ శ్రీనివాసులు తెదేపా పోలిట్బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఇ
Last Updated : Dec 24, 2019, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.