ETV Bharat / state

'ఇరు వర్గాలకు న్యాయం చెయ్యండి' - singanamala tdp leaders meeting news in telugu

తెదేపా గ్రామకమిటీ ఎన్నికల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ... కొంతమంది నాయకులు సింగనమలలో సమావేశం నిర్వహించారు. ఒక వర్గంలోని వారికే పదవులు ఇవ్వడం సరైనదికాదని... పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-November-2019/5229884_854_5229884_1575129430657.png
singanamala tdp leaders meeting
author img

By

Published : Nov 30, 2019, 10:14 PM IST

'ఇరు వర్గాలకు న్యాయం చెయ్యండి'

సింగనమల తెదేపా గ్రామకమిటీ ఎన్నికల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ... కొంతమంది నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఒక వర్గానికి ఇంఛార్జ్ పదవి ఇచ్చారని... గ్రామ కమిటీల్లోనూ ఒక వర్గానికే న్యాయం చేశారని మరొకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వారందరికి న్యాయం జరగాలి కానీ ఒకరికే పదవులు ఇవ్వడం సరైనదికాదని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీకి గెలుస్తుందని లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు తెలిపారు. పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కృష్ణాజిల్లాలో తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ.. పరస్పర దాడులు

'ఇరు వర్గాలకు న్యాయం చెయ్యండి'

సింగనమల తెదేపా గ్రామకమిటీ ఎన్నికల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ... కొంతమంది నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఒక వర్గానికి ఇంఛార్జ్ పదవి ఇచ్చారని... గ్రామ కమిటీల్లోనూ ఒక వర్గానికే న్యాయం చేశారని మరొకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వారందరికి న్యాయం జరగాలి కానీ ఒకరికే పదవులు ఇవ్వడం సరైనదికాదని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీకి గెలుస్తుందని లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు తెలిపారు. పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కృష్ణాజిల్లాలో తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ.. పరస్పర దాడులు

అనంతపురం జిల్లా సెంటర్: శింగనమల కంట్రిబ్యూటర్: ఉమేష్ సెల్: 7095454495 తేదీ:30/11/2019 సింగనమల తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లు అయోమయం గ్రామకమిటీ ఎన్నికల్లో ఒకే వర్గానికి న్యాయం జరిగిందంటూ తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఒక వర్గం నాయకులు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఒక వర్గం ఒక వైపు మరొక వర్గం ఒక వైపు మొత్తానికి ఒక వర్గానికి ఇంచార్జ్ పదవి ఇచ్చారని మొత్తం బాధ్యత ఆ వర్గమే చూస్తున్నారని గ్రామ కమిటీలు కూడా ఒక వర్గానికే న్యాయం చేశారని మరొక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వర్గం ఈ రోజు మీటింగ్ పెట్టుకుని కార్యకర్తలు వారు వారి బాధను చెప్పుకున్నారు నాయకులు మాట్లాడుతూ పార్టీలో అందరూ పనిచేస్తేనే పార్టీకి గెలుస్తుంది లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి పార్టీలో ఉన్న నాయకులందరికీ న్యాయం జరగాలి ఒకరి వైపే చూసి ఒకరికే పదవులు ఇవ్వడం సరైనది కాదు ఇప్పటికైనా సమన్యాయం గా పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని తెలియజేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.